శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు

తిరుమల: నూతన దంపతులు నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో…

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం హైదరాబాద్ లో మొదలయిన ట్రైనింగ్

హైద‌రాబాద్‌: వ్యాక్సినేషన్ ప్రణాళిక, కోల్డ్ చైన్ నిల్వ,టీకా ఇవ్వాల్సిన పద్దతుల పై కేంద్రం మార్గదర్శకాలతో, వాక్సినేషన్ ఇచ్చేందుకు రాష్ట్రాలు సిద్ధం సిద్ధం అవుతున్నాయి. వాక్సినేషన్ ఇచ్చేందుకు జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులకు ట్రైనింగ్ యూనిసెఫ్…

తెలంగాణలో కొత్త‌గా 384 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 384 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 631 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,78,108 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,69,232…

పోలవరం పనుల పరిశీలనలో సిఎం జగన్‌

పోలవరం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జగన్‌ పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌ లో సోమవారం చేరుకున్నారు. ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సిఎం పరిశీలించారు. పోలవరానికి చేరుకున్న సిఎం కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. పోలవరం…

గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

సూర్యాపేట‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం…

గ‌ద్వాల ఎమ్మెల్యే భిక్షాట‌న‌..

మ‌ల్ద‌క‌ల్‌: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైత‌న్న‌ల‌కు గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి ఓ భ‌రోసానిచ్చారు. అన్న‌దాత‌ల క‌డుపు నింపేందుకు ఎమ్మెల్యే భిక్షాట‌న చేప‌ట్టారు. జిల్లాలోని…

46వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్

ముంబ‌యి: గ‌త కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. ఈరోజు (సోమ‌వారం ) కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 210.60 పాయింట్లు అంటే 0.46 శాతం లాభపడి 46,309.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65.50 పాయింట్లు…

జనవరి 1 నుంచి కొత్త చెక్‌ చెల్లింపుల నిబంధనలు

ముంబ‌యి : చెక్కు చెల్లింపుఆ కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) 'పాజిటివ్ పే సిస్టమ్' ను ప్రవేశపెట్టింది. దీని కింద రూ.50 వేలకు పైన ఉన్న చెక్కులకు అవసరమైన సమాచారం మళ్లీ నిర్ధారించనున్నారు. చెక్ చెల్లింపుల కోసం ఈ కొత్త నిబంధనలు జనవరి 1…

దిగుమతులపై ఆధారపడొద్దు

న్యూఢిల్లీ: చైనా నుంచి అనేక వస్తువులు భారత్‌లోకి దిగుమతి అవుతున్నాయని, ఈ తరహా పరిస్థితులు మారి.. ఎగుమతులను పెంచే దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డు రవాణా శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా,…

మరణాలకు అతిపెద్ద కారణం గుండె జబ్బులే : డబ్ల్యూహెచ్‌ఓ

గత 20 ఏండ్లలో ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు గుండె జబ్బులు కారణమయ్యాయి. డయాబెటిస్ కాకుండా ఇప్పుడు చిత్తవైకల్యం వ్యాధి కూడా ప్రపంచంలోని 10 వ్యాధులలో ఒకటి చేర్చారు. ఇవి చాలా మంది ప్రజల జీవితాలను కొల్లగొడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ…