Author
admin
తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నలుగురు మృతిచెందారు. ఇదే సమయంలో 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య…
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. కరోనా మహమ్మారి కేసుల సంఖ్య తగ్గూతూ వస్తున్నా కానీ.. ఈ వైరస్ ప్రభావం ఇంకా కూడా బంగారం ధరలపై ఉంది అని తెలుస్తుంది. అయితే ఈరోజు హైదరాబాద్ బులియన్…
మెక్సికోలో మళ్లీ లాక్డౌన్
మిక్సికో సిటీ: మెక్సికో దేశవ్యాప్తంగా దాదాపు 1.3 మిలియన్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా లక్షకుపైగా జనం మహమ్మారికి బలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుల నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు మెక్నికన్ అధికారులు…
మారండి… మార్చండి..
1998లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్ను అమ్మారు..కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది.. కోడాక్ దివాళా తీసింది మరియు అతని ఉద్యోగులందరూ రోడ్డుపైకి…
ఏపీలో కొత్తగా 305 కరోనా కేసులు
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో 305 కొత్త కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,5836 కు చేరింది. ఇందులో 8,64,049 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4728 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24…
బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం
నల్లగొండ: పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... నల్లగొండ ప్రజలు పౌర సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గా ఉన్న…